గతంలో కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా ఇలాగే గవర్నర్ రంగరాజన్ ప్రసంగాన్ని అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకొని కేవలం మూడు నిమిషాల్లో బయటకు పంపించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ ఘటన జరిగిన రోజును చీకటి రోజుగా అభివర్ణించటం సరికాదన్నారు. ఆయన ఒక ప్రాంతానికి ముఖ్యమంత్రి కాదని, రాష్ట్రానికి ప్రతినిధి అనే విషయాన్ని గుర్తుకు ఉంచుకోవాలని సూచించారు.
BREAKING NEWS
Sunday, February 20, 2011
గవర్నర్పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం: ఎంపీ పొన్నం ప్రభాకర్
గతంలో కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా ఇలాగే గవర్నర్ రంగరాజన్ ప్రసంగాన్ని అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకొని కేవలం మూడు నిమిషాల్లో బయటకు పంపించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ ఘటన జరిగిన రోజును చీకటి రోజుగా అభివర్ణించటం సరికాదన్నారు. ఆయన ఒక ప్రాంతానికి ముఖ్యమంత్రి కాదని, రాష్ట్రానికి ప్రతినిధి అనే విషయాన్ని గుర్తుకు ఉంచుకోవాలని సూచించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment