కాగా ఫీజు బకాయిల విషయంపై ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని కలవలాని నిర్ణయించుకున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్స్ వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద వారం రోజుల నిరాహార దీక్ష చేపట్టిన మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు సంఘీభావం ప్రకటించాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
BREAKING NEWS
Sunday, February 20, 2011
ప్రభుత్వానికి యాజమాన్యాల ఆల్టిమేటం: సిఎంను కలవాలని నిర్ణయం
కాగా ఫీజు బకాయిల విషయంపై ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని కలవలాని నిర్ణయించుకున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్స్ వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద వారం రోజుల నిరాహార దీక్ష చేపట్టిన మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు సంఘీభావం ప్రకటించాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment