సమస్య జఠిలంగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో భాగంగా అందరూ ఒక పరిష్కారానికి అంగీకరించాలని సూచించారు. అంతేగానీ తాము కోరుకున్నదే కావాలనే వాదన మాత్రం సరైనది కాదన్నారు. రాష్ట్రం విభజించాలా, కలిసి ఉండాలా అన్న అంశంపై కేంద్రం ఇప్పటికే అధ్యయనం చేస్తుందని చెప్పారు. అయితే కేంద్రం ఈ విషయాన్ని అధ్యయనం చేస్తున్న సమయంలో దాడులు సరియైన చర్యలు కావన్నారు. సమస్య వచ్చినప్పుడు, విభిన్న వాదనలు ఉంటే కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు.
BREAKING NEWS
Sunday, February 20, 2011
తెలంగాణపై కేంద్ర నిర్ణయానికి కట్టుబడాలి: మాజీ సిఎం రోశయ్య
సమస్య జఠిలంగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో భాగంగా అందరూ ఒక పరిష్కారానికి అంగీకరించాలని సూచించారు. అంతేగానీ తాము కోరుకున్నదే కావాలనే వాదన మాత్రం సరైనది కాదన్నారు. రాష్ట్రం విభజించాలా, కలిసి ఉండాలా అన్న అంశంపై కేంద్రం ఇప్పటికే అధ్యయనం చేస్తుందని చెప్పారు. అయితే కేంద్రం ఈ విషయాన్ని అధ్యయనం చేస్తున్న సమయంలో దాడులు సరియైన చర్యలు కావన్నారు. సమస్య వచ్చినప్పుడు, విభిన్న వాదనలు ఉంటే కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment