మామూలు సందర్భాల్లో ఎలా వచ్చినా ఫర్లేదుగానీ, ఇలాంటి కార్యక్రమాలకొచ్చేటప్పుడు గ్లామరస్ గా వుండాలన్న ఆలోచన నమ్రతకి రాకపోవడం ఆశ్చర్యకరమే. అందునా, హీరోయిన్ గా వున్నప్పుడు నమ్రత తన గ్లామర్ తో బాలీవుడ్ టాలీవుడ్ లను ఓ ఊపు ఊపేసింది. మరి ఆమె గురించి ఎవరైనా ఆ మాత్రం అందాన్ని ఎక్స్ పెక్ట్ చేయడం సహజమే కదా. నెక్స్ ట్ టైమ్ అదం విషయంలో, మేకప్ విషయంలో నమ్రత తగు జాగ్రత్తలు తీసుకుంటే మహేష్ గ్లామర్ కి నమ్రత దిష్టి చుక్క అన్సించుకోకుండా వుంటుంది.
BREAKING NEWS
Monday, March 7, 2011
ఒకప్పటి స్టార్ హీరోయిన్ మహేష్ బాబు గ్లామర్ కి దిష్టి చుక్క అయిందా..!
మామూలు సందర్భాల్లో ఎలా వచ్చినా ఫర్లేదుగానీ, ఇలాంటి కార్యక్రమాలకొచ్చేటప్పుడు గ్లామరస్ గా వుండాలన్న ఆలోచన నమ్రతకి రాకపోవడం ఆశ్చర్యకరమే. అందునా, హీరోయిన్ గా వున్నప్పుడు నమ్రత తన గ్లామర్ తో బాలీవుడ్ టాలీవుడ్ లను ఓ ఊపు ఊపేసింది. మరి ఆమె గురించి ఎవరైనా ఆ మాత్రం అందాన్ని ఎక్స్ పెక్ట్ చేయడం సహజమే కదా. నెక్స్ ట్ టైమ్ అదం విషయంలో, మేకప్ విషయంలో నమ్రత తగు జాగ్రత్తలు తీసుకుంటే మహేష్ గ్లామర్ కి నమ్రత దిష్టి చుక్క అన్సించుకోకుండా వుంటుంది.
టూపీస్ బికినీకి నేను రెడీ, మీరు రెడీనా? జెనీలియా
చిరంజీవికి మరో షాక్, వైయస్ జగన్ వెంట వాసిరెడ్డి పద్మ
చిరంజీవి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాసిరెడ్డి పద్మ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసినవారికి ఎమ్మెల్సీ టికెట్ దక్కలేదని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. మనసు చంపుకుని చిరంజీవితో కాంగ్రెసు పార్టీలో కలిసి పనిచేయలేనని ఆమె స్పష్టం చేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో వీలినీం చేయాలనే నిర్ణయం తనను బాధించిందని ఆమె చెప్పారు. చిరంజీవి నిర్ణయాన్ని మరో మహిళా నేత శోభారాణి కూడా వ్యతిరేకిస్తున్నారు.
కాకరాపల్లి ఈస్ట్ కోస్ట్పై చంద్రబాబు, వైయస్ జగన్లకు చిక్కులు
కాకరాపల్లి బాధితులను పరామర్శించడానికి వెళ్లిన చంద్రబాబుకు చిక్కులు ఎదురయ్యాయి. బాధితులు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్రపై ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులో సీనియర్ తెలుగుదేశం నాయకుడు ఎర్రంనాయుడు సోదరుడు అచ్చెంనాయుడికి వాటాలున్నాయని బాధితులు ఆరోపించారు. బహుశా దీనివల్లనే కావచ్చు, చంద్రబాబు పర్యటనకు ఎర్రంనాయుడు దూరంగా ఉన్నారు. ఈ వివాదంతో ఎర్రంనాయుడు చంద్రబాబుకు దూరమవుతారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
కాకరాపల్లి వల్ల తెలుగుదేశం పార్టీ రెండుగా చీలిపోయిందని వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. బహుశా ఎర్రంనాయుడి పాత్రను ఉద్దేశించి ఆ విధంగా అని ఉంటారు. అయితే, మరో రకంగా వైయస్ జగన్ చిక్కుల్లో పడినట్లు అనిపిస్తోంది. ఈ ప్రాజెక్టుకు జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో అనుమతి లభించింది. దీని గురించి సర్దిచెప్పుకోవడానికి జగన్ ప్రయత్నించారు. అప్పుడు ప్రాజెక్టును ప్రజలు వ్యతిరేకించలేదని, ఇప్పుడు వ్యతిరేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు.
రానా కోసం కత్తి యుద్దం నేర్చుకోవడానికి వెనకాడని సూపర్ స్టార్
ఈ సినిమా చారిత్రక నేపద్యంతో కూడుకున్నది కావడంతో ఈసినిమా కోసం రజనీకాంత్ ప్రత్యేకంగా కత్తి యుద్దాన్ని నేర్చుకుంటున్నాడంట. రజనీకాంత్ ఈవయసులో ఈసినిమాపై ఇంత ఆసక్తి చూపిస్తుడడంతో కోలీవుడ్లో ఇప్పటికే ఈసినిమాపై చాలా అంచనాలు నెలకోన్నట్లు వినికిడి. రోబోతో వరల్జ్ వైడ్ మార్కెట్ లో తన సత్తా ఏంతో చూపించినటువంటి రజనీకాంత్ రానాగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కనువిందు చేయడానికి సిద్దంగా ఉన్నారు. ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్శనున్న ఈ చిత్ర తోలి షెడ్యూల్ లండన్లో ప్రారంభం కానుందని సమాచారం.
చార్మితో అసభ్యంగా ప్రదీప్ రావత్ మాట్లాడటం ఎంతవరకూ సబబు?
చిరంజీవి, బాలకృష్ణ లపై ఆగని ఆకతాయి ఆగడాలు...!
చివరికి ఇదంతా ఎలా తయారైందంటే, యిల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకి నిప్పు దొరికిందని మరోడు సంతోసిన్చినట్లు! ఇక, బాలకృష్ణ చిరంజీవిల విషయానికి వస్తే, మొగుడు కొట్టినందు కాదు నే ఏడ్చింది, తోడి కోడలు నవ్వినందుకే అన్నట్లు! వాడెవడో మాకు సైటు పెట్టడమేమిటి, పెట్టినా ఈ తిట్టడమేమిటి అని వాపోతున్న మన హీరోలద్దరికి ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తునారు రోజుకో జోకు రెండ్రోజులకో చర్చవేదికలతో ఈ న్యూస్ పేపరు వాళ్ళు, న్యూస్ చానెల్ వాళ్ళు.
అయినా, వాళ్ళు అసలు తమ మీద జాలి పడుతున్నారా లేక యెగతాళి చేస్తున్నారా అనే అనుమానము లేక పోలేదు మన హీరోలకి. పచ్చి పుండు మీద కారం జల్లి ఉఫ్ ఉఫ్ మని ఉంది ఉసులాడుకొంటున్న విలంధరిని ఏమి చేయాలో తెలియక, ఏమి చేయలేక విగ్గులు పిక్కొంటున్నారు మన హీరోలిద్దరు.
అల్లు అర్జున్ కట్నకానుకల విశేషాలు.
దానికి అల్లు అరవింద్ మాకు సింగిల్ పైసా వద్దు. మీ అమ్మాయి మా ఇంటికి ఒక చిన్న సూటికేసు తీసుకోని వస్తే అది మాకు చాలా సంతోషం. అంతేకాని మాకు ఎటువంటి కట్నకానుకలు అక్కరలేదని అన్నారని సమాచారం. మా కుటుంబంలో కలసి మెలసి ఉంటే చాలు అని అల్లు అరవింద్ అన్నారంట. దాంతో ఉప్పోందిపోయినటువంటి స్నేహారెడ్డి తండ్రి పెళ్శికి మాత్రం ఎలాంటి లోటు లేకుండా గ్రాండ్గా నిర్వహించాలని నిర్ణయించుకోని భోజనాలు, పెళ్శి మండపం, బట్టలు తదితర విషయాలు తానే స్వయంగా దగ్గరుండి మరీ చూసుకున్నారంట.
ఇక అల్లు అర్జున్ తెలుగు సంప్రదాయం, సంస్కృతి ఉట్టిపడేటట్లుగా.. వివాహ వ్యవస్థ ఆచారాలు నేటి ఆధునిక యువతకు కళ్ళకు కట్టినట్లుగా ‘వరుడు’ చిత్రంలో కథానాయకుడు అల్లు అర్జున్ జరుపుకున్న ఐదు రోజుల పెళ్ళి అందరికీ గుర్తుండే వుంటుంది.‘రీల్లైఫ్’లో ఐదు రోజుల పెళ్ళిని ఘనంగా చేసుకొన్న అల్లు అర్జున్ ‘రియల్లైఫ్’లో తన వివాహాన్ని ఆదివారం అత్యంత వైభవంగా జరుపుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమతోపాటు ఇతర భాషలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ప్రభాస్ 'మిస్టర్ పర్ఫెక్ట్' చిత్రం కథ ఏమిటంటే..
ఆ హీరోయిన్ కి గాఢ్ ఫాదరైపోయిన రాజమౌళి...!
ప్రస్తుతం సలోని ‘తెలుగమ్మాయి’ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెల్సిందే. బాలయ్యతో ఛాన్స్ రావడంతో, సలోని ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. అవకాశాలు తనను ఇప్పుడు వెతుక్కుంటూ వస్తున్నాయనీ, కెరీర్ ఇలా దశ తిరుగుతుందని తానెప్పుడూ అనుకోలేదని సలోనీ ఎగిరి గంతేస్తోంది. మొత్తమ్మీద ‘మర్యాదరామన్న’ పేరు చెప్పి సలోనీకి బ్రేక్ ఇచ్చిన రాజమౌళి సలోనీకి గాడ్ ఫాదర్ అయిపోయాడన్నమాట.
డెహ్రాడూన్ లో '3 ఇడియేట్స్'తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఇలియానా...!
తమిళంలో దీనికి 'నన్బన్' టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. ఇదిలా ఉంచితే, మహేష్ బాబు ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో, తెలుగు వెర్షన్ కి కూడా విజయ్ నే హీరోగా కంటిన్యు చేయచ్చని అంటున్నారు. హేరిస్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఒరిజినల్ వెర్షన్లోని ట్యూన్స్ ని వాడకుండా అన్నీ ఫ్రెష్ గా చేస్తున్నాడు!
సోనాక్షిసిన్హా పై కన్నేసిన టాలీవుడ్ టాప్ హీరో
ఇప్పుడు టాలీవుడ్లో ఓ పాత హీరో సోనాక్షిసిన్హాని తన సినిమాలో నటింపజేయాలనే ఉద్దేశ్యంతో అర్రులు చాచుతున్నట్లు వినికిడి. ఇంతకీ ఎవరా హీరో అని అనుకుంటున్నారా ఇంకెవరూ మన విక్టరీ వెంకటేష్ అండి. గతంలో త్రిష, నయనతార, అసిన్ లాంటి హీరోయిన్స్ తో నటించి, నటించి చివరకి బోర్ కోట్టి ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కళ్శు బాలీవుడ్ భామ సోనాక్షిసిన్హా మీద పడ్డాయని ఫిలింవర్గాల సమాచారం.
త్వరలో చిత్రం సినిమా దర్శకుడు తేజ దర్శకత్వంలో నటించనున్నటువంటి సావిత్రి సినిమాలో హీరోయిన్గా సోనాక్షిసిన్హా ఐతే బాగుంటుందని వెంకటేష్ చెప్పినట్లు వినికిడి. దాంతో సోనాక్షిసిన్హాతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఐతే ఇప్పటికే సౌత్ ఇండియా నుండి వచ్చినటువంటి చాలా సినిమాలు సోనాక్షిసిన్హా అంగీకరించకపోవడం మరో విశేషం. దానికి కారణం డేట్స్ కుదరకపోవడమేనంట.
ఐతే టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోలలో ఒకరు అయినటువంటి వెంకటేష్ సరసన నటించడానికి ఒప్పుకుంటుందే లేదో చూద్దాం. ఇది ఇలా ఉంటే విక్టరీ వెంకటేష్ మన రీమేక్ రాజా అయినటువంటి బెల్లంకోండ సురేష్ బాడీగార్డ్ సినిమాని రీమేక్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో వెంకీ సరసన అందాలతార ఇలియానా ఆడిపాడనున్నారు. ఈ సినిమాకి డాన్ శీను సినిమాకి దర్శకత్వం వహించినటువంటి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించనున్నారు.
దిల్ రాజు సినిమాలోకి హన్సిక కూడా వచ్చి చేరింది
రాజమౌళి ఈగ తమిళ వర్సన్ రైట్స్ ఎంతంటే..?
ఈగ సినిమా కోసం మొట్టమొదటసారి హాలీవుడ్ కమెరామెన్ జేమ్స్ ఫోల్డ్స్ అనే అతనిని టాలీవుడ్కి పరిచయం చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రత్యేకంగా భారీ క్రేన్ తీసుకురావడం జరిగిందన్నారు. రజనీకాంత్ నటించినటువంటి రోబో సినిమాలో ఇలాంటి క్రేన్నే వాడడం జరిగింది. ఇక ఈగ సినిమా విషయానికి వస్తే నాని, సమంత, కన్నడ హీరో సుదీప్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమానికి సాయి కోర్రపాటి నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. సురేష్ బాబు ఈసినిమాని సమర్పకుడిగా వ్యవహారిస్తున్నారు. ఇక సంగీతం విషయానికి వస్తే యమ్ యమ్ కీరవాణి. ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు. ఇది ఇలాఉంటే ఈసినిమా తమిళ వర్సన్ రైట్స్ దాదాపు 5 కోట్లు పలికాయని సమాచారం
చంద్రబాబు వెంట ఉన్న తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంత మంది?
రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, సండ్ర వెంకవీరయ్య, మండవ వెంకటేశ్వర రావు వంటి శాసనసభ్యులు పూర్తిగా చంద్రబాబును సమర్థిస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు సభకు రాలేదు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస రెడ్డి నాగం జనార్దన్ రెడ్డికి మద్దతు పలికారు. సముద్రాల వేణుగోపాలాచారి సభ ఆవరణలో తిరిగారు గానీ సమావేశానికి హాజరు కాలేదు. సత్యవతీ రాథోడ్, హరీశ్వర్ రెడ్డి, పి. మహేందర్ రెడ్డి, జోగి రామన్న తదితరులు సమావేశాలకు హాజరు కాలేదు. అయితే, వీరంతా చంద్రబాబును వ్యతిరేకిస్తారా, లేదా అనేది తెలియదు.
తెలంగాణ అంశంపై, నాగం జనార్దన్ రెడ్డి వ్యవహారంపై చర్చించేందుకు నారా చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం తెలంగాణ శాసనసభ్యులతో తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కూడా సగానికి పైగా హాజరు కాలేదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు 38 మంది ఉన్నారు. చంద్రబాబుతో జరిగిన సమావేశానికి నాగం జనార్దన్ రెడ్డికి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. మరింత శాసనసభ్యులు నాగం జనార్దన్ రెడ్డి బాట పట్టకుండా, పార్టీ క్యాడర్ నాగం జనార్దన్ రెడ్డి వెంట వెళ్లకుండా చూసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు వారితో చర్చించినట్లు తెలుస్తోంది.
Karuna talks tough; Cong working out numbers
Finance Minister Pranab Mukherjee after holding talks through telephone with DMK Chief M Karunanidhi today (Mar 7) expressed hope that the relationship issues would be ironed out soon. A DMK source have revealed, “Pranab spoke to the CM for more than half an hour and we have decided to resume talks.”
DMK's Parliamentary Party leader TR Baalu who has been spearheading the talks with bigwigs in Tamil Nadu and Centre initiated the talk between Pranab and Karunanidhi and has sought some more time to set things right. Karunanidhi has however given the UPA some breathing space by saying that the Minister's resignations has been put on hold and that nothing more than the 60 allotted seats can be conceded.
The DMK Chief has also conveyed in no-less terms that the Congress would not get all the constituencies identified by them. There was major haggling for seats and the DMK does not want to loose its upper hand in the state. After talks were on for 90 seats for the Congress, that later fell to 63. The DMK however reiterated that they are in no position to offer more than 60 seats. The DMK has assigned Union minister for textiles Dayanidhi Maran to carry on the talks for the DMK in the Centre.
The final round of talks between DMK leaders and the Prime Minister is expected to be held at 6:30pm today.
OneIndia News
Subscribe to:
Posts (Atom)