కాగా ఒరిస్సాలో మల్కనగిరి కలెక్టర్ వినీల్ కృష్ణను మావోయిస్టులు కిడ్నాప్ చేయడం బాధాకరమన్నారు. ఆయనను విడిపించే ప్రయత్నాలు కేంద్రం చేస్తుందని అన్నారు. దేశంలో అంతర్గత భద్రతా చర్యలు చేపట్టడానికి అవసరమైన పటిష్ట చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కోస్ట్గార్డ్ ట్రెయినింగ్ సెంటర్ను నిజాంపట్నంకు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. విశాఖ, హైదరాబాద్ నగరాలలో రక్షణ ఆయుధాలు, పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తారని చెప్పారు.
BREAKING NEWS
Sunday, February 20, 2011
జగన్ది తొందరపాటు చర్య, కాంగ్రెస్లోకి వస్తారు: మంత్రి పల్లంరాజు
కాగా ఒరిస్సాలో మల్కనగిరి కలెక్టర్ వినీల్ కృష్ణను మావోయిస్టులు కిడ్నాప్ చేయడం బాధాకరమన్నారు. ఆయనను విడిపించే ప్రయత్నాలు కేంద్రం చేస్తుందని అన్నారు. దేశంలో అంతర్గత భద్రతా చర్యలు చేపట్టడానికి అవసరమైన పటిష్ట చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కోస్ట్గార్డ్ ట్రెయినింగ్ సెంటర్ను నిజాంపట్నంకు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. విశాఖ, హైదరాబాద్ నగరాలలో రక్షణ ఆయుధాలు, పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తారని చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment