అశ్విని అమ్మ న్యాయవాదిగా పని చేస్తున్నారు. ఆమె హైదరాబాదు వెళ్లారు. తండ్రి పెట్రోలు బంకు నిర్వహిస్తుంటారు. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పెట్రోలు బంకులో పని చేసే వ్యక్తి దీనిని గమనించడంతో విషయం తెలిసింది. ఇంట్లోకి ఓ అంగతకుడు ప్రవేశించినట్లుగా చెబుతున్నారు. అయితే పెట్రోలు బంకు నిర్వాహకులు కాబట్టి ఇంట్లో డబ్బులు ఉంటాయనే ఉద్దేశ్యంతోనే ఆ అగంతకుడు ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. స్థానికులు కూడా దొంగల పనే అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు అశ్విని తండ్రిపై దొంగలు రెండుసార్లు దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. అశ్విని మృతదేహం బాత్రూంలో రక్తం మడుగులో పడి ఉంది.
BREAKING NEWS
Tuesday, March 29, 2011
ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య: కాళ్లు, చేతులు కట్టేసి కత్తితో కోసి హత్య
అశ్విని అమ్మ న్యాయవాదిగా పని చేస్తున్నారు. ఆమె హైదరాబాదు వెళ్లారు. తండ్రి పెట్రోలు బంకు నిర్వహిస్తుంటారు. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పెట్రోలు బంకులో పని చేసే వ్యక్తి దీనిని గమనించడంతో విషయం తెలిసింది. ఇంట్లోకి ఓ అంగతకుడు ప్రవేశించినట్లుగా చెబుతున్నారు. అయితే పెట్రోలు బంకు నిర్వాహకులు కాబట్టి ఇంట్లో డబ్బులు ఉంటాయనే ఉద్దేశ్యంతోనే ఆ అగంతకుడు ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. స్థానికులు కూడా దొంగల పనే అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు అశ్విని తండ్రిపై దొంగలు రెండుసార్లు దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. అశ్విని మృతదేహం బాత్రూంలో రక్తం మడుగులో పడి ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment