చిరంజీవి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాసిరెడ్డి పద్మ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసినవారికి ఎమ్మెల్సీ టికెట్ దక్కలేదని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. మనసు చంపుకుని చిరంజీవితో కాంగ్రెసు పార్టీలో కలిసి పనిచేయలేనని ఆమె స్పష్టం చేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో వీలినీం చేయాలనే నిర్ణయం తనను బాధించిందని ఆమె చెప్పారు. చిరంజీవి నిర్ణయాన్ని మరో మహిళా నేత శోభారాణి కూడా వ్యతిరేకిస్తున్నారు.
BREAKING NEWS
Monday, March 7, 2011
చిరంజీవికి మరో షాక్, వైయస్ జగన్ వెంట వాసిరెడ్డి పద్మ
చిరంజీవి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాసిరెడ్డి పద్మ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసినవారికి ఎమ్మెల్సీ టికెట్ దక్కలేదని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. మనసు చంపుకుని చిరంజీవితో కాంగ్రెసు పార్టీలో కలిసి పనిచేయలేనని ఆమె స్పష్టం చేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో వీలినీం చేయాలనే నిర్ణయం తనను బాధించిందని ఆమె చెప్పారు. చిరంజీవి నిర్ణయాన్ని మరో మహిళా నేత శోభారాణి కూడా వ్యతిరేకిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment