BREAKING NEWS
Tuesday, May 31, 2011
మైండ్ లో ఫిక్సయితే బ్లైండ్ గా వెళ్లిపోతా...మహేష్..దూకుడు ఫస్ట్ లుక్ ...!
మరోసారి పోకిరి రోజుల్ని తలపుకి తెస్తున్న ‘దూకుడు’ టీజర్ చూసిన తర్వాత ఈ చిత్రానికి బిజినెస్ క్రేజ్ అమాంతం రెట్టింపయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఆగస్టులో విడుదలకి సిద్దమవుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న దూకుడుని ‘నమో వెంకటేశ’ నిర్మించిన 14రీల్ ఎంటర్ టైన్మెంట్ నిర్మిస్తోంది.
పోకిరి తర్వాత అయిదేళ్లుగా విజయం లేని మహేష్ బాబు ఈ సినిమాతో ఆ కొరత తీర్చి మళ్లీ విజయాల బాట పడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం భారీ చిత్రాలన్నింటికీ సంగీతం అందిస్తున్న థమన్ ఈ చిత్రానికి కూడా సంగీతం సమకూరుస్తున్నాడు..
Source:something.com
దియా మీర్జా, జయేద్ ఖాన్లపై జుహు బీచ్ షూటింగులో దాడి
దియా ఈ సినిమాలో ఫొటోగ్రాఫర్గా నటిస్తోందని, బయటి నుంచి వచ్చిన జయేద్ను తీసుకుని వెళ్లే దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నామని, తన కళ్ల ద్వారా జయేద్కు ముంబైని చూపిస్తుందని ఆయన చెప్పారు. తమ పరిశ్రమ ప్రభుత్వాన్ని స్నేహపూర్వక వైఖరితోనే చూస్తోందని, అనుమతి తీసుకునే విషయంలో చట్టప్రకారమే
వ్యవహరిస్తున్నామని నటి, సహ నిర్మాత దియా మీర్జా అన్నారు.
Source:something.com
మాజీ లవర్ తో మళ్లీ జూ ఎన్టీఆర్ రొమాన్స్ ..?
జూ ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఊసరవెల్లి’ సినిమాలో సమీరా రెడ్డి నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో సమీరా రెడ్డి హీరోయిన్ కాదనీ, ఓ స్పెషల్ సాంగ్ లో కన్పించనుందనీ తెలుస్తోంది. ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి, సమీరా రెడ్డి కాంబినేషన్ లో ‘అశోక్’ సినిమా గతంలో తెరకెక్కిన సంగతి విదితమే.
Source:something.com
హైకోర్టుకి క్షమాపణ చెప్పిన రామోజీరావు...!
దాని తర్వాత రామోజీరావు హైకోర్టుకు హాజరు కానందున, కర్ణాటక హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారిచేసింది. అయితే గత్యంతరం లేక రామోజీరావు గత ఎప్రిల్ నెల 19తేదిన హైకోర్టుకు హాజరై షరత్తులతో కూడిన క్షమాపణలు కోరుకున్నాడు. కేసు విచారణ జరపుతూ మే 31 కి వాయిదా వేశారు. అనగా ఈ రోజు(మే 31)న కేసు విచారణ జరిగింది. న్యాయమూర్తులు వేగు సూరి అప్పారావు, ఆనంద్ ఆద్వర్యంలో ద్విసభ్య బెంచ్ వారు విచారణ జరిపింది. ఆరోగ్యం బాగోలేదని, కొన్ని అనివార్య కార్యాలవల్ల తను కోర్టు హాజరు కాలేనని ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ప్రై.లి చైర్మెన్ రామోజీరావు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకొంటానని న్యాయస్థానానికి బేషరత్తులతో కూడిన క్షమాపణలు కోరుతూ అర్జి సమర్పించారు.
ఈ విషయంపై న్యాయమూర్తులు విచారణ జరిపి తర్వాత రామోజీరావు, టిఎన్ సీతారామ్ పై కేసు వేసిన జిఆర్ మోహన్ కు ఎటువంటి అభ్యంతరం లేనందున..ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని రమోజీరావుకి, టిఎన్ సీతారామ్ కి హెచ్చరించి కేసు కొట్టివేయడమైనది.
Source:something.com
ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారయత్నం, యువకుడి సజీవ దహనం
వరంగల్: జిల్లాలోని జఫర్ ఘడ్ మండలం రఘునాథ్ పల్లి గ్రామంలో మంగళవారం ఘోర సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని యువకుడు ఓ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడటంతో ఆ యువకుడిని గ్రామస్తులు సజీవ దహనం చేశారు. రఘునాథ్ పల్లి గ్రామానికి చెందిన మౌనిక అనే ఇంటర్ విద్యార్థినిపై గుర్తు తెలియని యువకుడు ఆమె ఇంట్లోనే అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఆమె అతని ప్రయత్నాన్ని అడ్డుకుంది. దీంతో రెచ్చిపోయిన సదరు యువకుడు ఆమెపై సుత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె తలపై తీవ్ర గాయం ఏర్పడింది. రక్తస్రావం ఎక్కువయింది. దీంతో స్థానికులు ఆమెను వరంగల్ జిల్లా ఎంజిఎంకు తీసుకు వెళ్లారు. సుత్తితో బలంగా మోదడం వలన ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
అయితే మౌనికపై అత్యాచారానికి పాల్పడ్డ యువకుడికి గ్రామస్థులు దేహశుద్ది చేశారు. సంఘటనపై సమాచారం అందిన పోలీసులు సదరు యువకుడిని అరెస్టు చేసి తీసుకెళ్లేందుకు సిద్దమయ్యారు. ఆ సమయంలో మరోసారి గ్రామస్థులు ఆ యువకుడిని పోలీసు జీపులో నుండి బయటకు లాగి అతనిని చెట్టుకు కట్టేసి కొట్టి కిరోసిన్ పోసి సజీవ దహనం చేశారు. అయితే యువకుడిని అరెస్టు చేయడానికి ఎస్ఐ, ఇద్దరు పోలీసులు మాత్రమే రావడంతో వేలాదిగా ఉన్న గ్రామస్తులను నిలువరించడం కుదరలేదు. మౌనికపై యువకుడి దాడికి గల కారణాలను పోలీసులు కూపి లాగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అతను ఒక్కడే ఉన్నాడా మరెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాఫ్తు చేస్తున్నారు.
అయితే మౌనికపై అత్యాచారానికి పాల్పడ్డ యువకుడికి గ్రామస్థులు దేహశుద్ది చేశారు. సంఘటనపై సమాచారం అందిన పోలీసులు సదరు యువకుడిని అరెస్టు చేసి తీసుకెళ్లేందుకు సిద్దమయ్యారు. ఆ సమయంలో మరోసారి గ్రామస్థులు ఆ యువకుడిని పోలీసు జీపులో నుండి బయటకు లాగి అతనిని చెట్టుకు కట్టేసి కొట్టి కిరోసిన్ పోసి సజీవ దహనం చేశారు. అయితే యువకుడిని అరెస్టు చేయడానికి ఎస్ఐ, ఇద్దరు పోలీసులు మాత్రమే రావడంతో వేలాదిగా ఉన్న గ్రామస్తులను నిలువరించడం కుదరలేదు. మౌనికపై యువకుడి దాడికి గల కారణాలను పోలీసులు కూపి లాగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అతను ఒక్కడే ఉన్నాడా మరెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాఫ్తు చేస్తున్నారు.
Source:something.com
టిడిపి నాయకత్వం: జూ ఎన్టీఆర్కే ఓటు, నారా లోకేష్కు అంతంత మాత్రమే
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ను బలపరిచినవారు అంతంత మాత్రంగానే ఉన్నారు 12.6 శాతం మంది మాత్రమే లోకేష్కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే తెలుగుదేశం పార్టీ బలపడుతుందని అభిప్రాయపడ్డారు. బాలకృష్ణకు అప్పగిస్తే పార్టీ బలపడుతుందని 14.6 శాతం మంది అభిప్రాయపడ్డారు. కాగా, ఏమీ చెప్పలేమని అన్నవారి శాతం 18.5 శాతం ఉంది. అయితే, ఈ పోల్కు పరిమితులు ఉన్నాయనే విషయాన్ని పాఠకులు గుర్తించాల్సి ఉంది. రాష్ట్రంలో నెట్ వాడకందార్లు చాలా తక్కువ మంది. పైగా, నిరక్షరాస్యులకు ఇది అందుబాటులో ఉండే అవకాశం లేదు. నెట్ అందుబాటులో ఉండి, చదువుకున్నవారి అభిప్రాయం మాత్రమేనని గుర్తించాల్సి ఉంటుంది. ఏమైనా, జూనియర్ ఎన్టీఆర్కు ప్రజాకర్షణ శక్తి ఎక్కువ ఉందనే విషయం అందరికీ తెలిసిందే.
Source:something.com
Monday, May 30, 2011
Sunday, May 29, 2011
Mahesh Babu expecting National Award???
As per reports, Superstar Mahesh Babu is playing one of the lead heroes along side Family Hero Venkatesh in an upcoming flick. This film happens to be the second venture of director Srikanth Addala, who has superhit flick 'Kotha Bangaru Lokam' to his credit. Insiders stated that Mahesh liked the role immediately after a narration by Srikanth Addala. The same character was earlier offered to Pawan Kalyan and a problem of dates made Powerstar to exit the project leaving his dear friend Venkatesh depressed.
However, Mahesh Babu's entry has added much glamor to the project now and for the role our superstar is expecting a National Award too, say sources. Wait and watch until the film releases to know if our hero's dreams could come true or not as no Telugu films are making to National Awards these days.
Source:something.com
Allu Aravind successfully shattered Charan's hopes
According to sources, Allu Aravind waited for Allu Arjun to break into Tamil market before releasing 'Magadheera', but unfortunately Bunny's recent films started to bomb in Telugu. Therefore, 'Magadheera' Tamil release was pushed even further. Meanwhile, Charan didn't release 'Orange' in Tamilnadu as he wanted 'Magadheera' to be his launch pad in Tamil.
However, Allu Aravind was stubborn to hold 'Magadheera' further, which resulted in losing a few crores in Tamil market as Nagababu could not release 'Orange'. At last with Charan's pressure Aravind released 'Magadheera' in Tamil after two years from the release date of original. Expectedly, this 'old' film is getting lukewarm response from Tamil audience. Lookslike, Charan's dreams to make it big in Kollywood have been shattered with this. Allu Aravind will now happily launch his son in Tamil with 'Badrinath', which is going to have simultaneous release in Tamil along with Telugu version on June 10th.
Source:something.com
Hot Aunty all set to make a comeback
Surprisingly, Sridevi has never acted under any lady director in her career and this would be her first film in a lady director's direction. Though Sridevi was meant to make a comeback with 'Mr. India 2', for some reasons things had not worked as per the plan. Atlast, she chose Gauri's 'English Vinglish' for her re-entry. This film would start rolling from July 7th.
If sources are to be believed, Sridevi has been working hard to look slim and fit to play the female lead again. She has already lost oodles of weight and looking hot for her age. Sridevi has taken a leaf out of Hollywood actress who continues to play the lead roles even at the age of fifty. Even though Sridevi is ready to play the heroine role, we have to see if audiences are willing to see an old aunty as the heroine or not?
Source:something.com
Sexy Actress cries over Posani's madness
However, She failed to estimate the danger that was coming at her in the form of Dussasana's writer and director Posani Krishna Murali. Despite being warned by her well wishers, Sanjana went ahead to star in Posani's film and she is paying huge price for it now.
Recently released 'Dussasana' is being shredded into pieces by critics and every actor including the hero is being criticized for being a part of it. Sanjana who dreamt that this film would bring her good fortunes, is left dumbstruck as her only hope got ripped off by the Darsaka Dussasana. We have to see if any Sri Krishna comes to her rescue or not?
Source:something.com
నిజంగానే క్రింద పడిపోయాను,దెబ్బలు బాగా తగిలాయి: కాజల్
ఇక దర్శకుడు రమేష్ వర్మ నా పాత్ర గురించి మొదటిసారి వివరించినప్పుడు 'లేడీ డాన్.. ఆడ రౌడీ ఇలాంటి లక్షణాలున్న అమ్మాయివి. పైగా కబడ్డీ ఆడాలి' అని చెప్పారు. వినగానే ఇదేదో తమాషాగా ఉందే అనిపించింది. అందుకే వెంటనే ఒప్పుకొన్నాను. పూర్తి మాస్ తరహా పాత్ర ఇది. కొంత మంది 'చాలా కొత్తగా కనిపించావు' అన్నారు. మరి కొంత మందికి చిట్టీ పడిన పాట్లు నచ్చలేదు. ప్రశంసనీ, విమర్శనీ రెండింటినీ స్వీకరించాను అంది.అయితే ఇంత కష్టపడి చేసిన పాత్ర భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు.వీర చిత్రం ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది
Source:something.com
జూ ఎన్టీఆర్-లక్ష్మీప్రణతిల హనీమూన్ స్పాన్సర్స్ ఎవరంటే..?
ఇదే వేదిక మీద జూ ఎన్టీఆర్ కూడా వుంటే లోకేష్ కు తిప్పలు తప్పవు. అందుకే అదను చూసి ఎన్టీఆర్ ను తప్పించేందుకు చంద్రబాబు నాయుడు తెలివిగా జూ ఎన్టీఆర్ కి టికెట్లు స్పాన్సర్ చేసాడని ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంతైనా మావయ్య నాయుడు కుదిర్చిన సంబంధమే కనుక కిమ్మనకుండా ప్లైట్ ఎక్కేసాడట జూ ఎన్టీఆర్..అంతే కాకుండా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి హరికృష్ణ మాత్రమే ‘మహానాడు’కు హాజరైనట్టు సమాచారం
Source:something.com
'ఊసరవెల్లి' చిత్రం మొత్తం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు...!
ఇక ఈ మద్యనే నాగార్జున హీరోగా నటిస్తున్న 'రాజన్న' సినిమా డిస్త్రిబ్యుషన్ హక్కులను కైవశం చేసుకుంది.ప్రస్తుతం 'ఊసరవెల్లి' కి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్నాయి. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ ఫై బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు
Source;something.com
Subscribe to:
Posts (Atom)