ఇక ఈ మద్యనే నాగార్జున హీరోగా నటిస్తున్న 'రాజన్న' సినిమా డిస్త్రిబ్యుషన్ హక్కులను కైవశం చేసుకుంది.ప్రస్తుతం 'ఊసరవెల్లి' కి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్నాయి. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ ఫై బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు
Source;something.com
No comments:
Post a Comment