ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని ఇప్పుడు కామెంట్ చేయడం అంటే చచ్చిన పామును కొట్టినట్లేనని అన్నారు. పిఆర్పీని స్థాపించి దానిని నడపలేక రెండున్నర సంవత్సరాలకే కాంగ్రెసు పార్టీలో కలిపేశారని అన్నారు. పార్టీని నడపడం చేతకాకనే విలీనం చేశారని అన్నారు. మొదటి నుండి కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఉన్న చిరంజీవిని తీసుకోవడం విచారకరమన్నారు. పార్టీకి ఎంతో చేసిన తమను విస్మరించారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందించి, త్యాగాలు చేసిన తమను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్, నాటి రాష్ట్ర ఇంఛార్జ్ వీరప్ప మొయిలీ ఆధ్వర్యంలోనే కాంగ్రెసులో చేరిన విషయం గుర్తు చేశారు. వైయస్ దూరం కావడం దురదృష్టకరం అన్నారు. చిరంజీవికి వ్యతిరేకంగా తాము అప్పుడు ఉన్నందునే మమ్మల్ని కాంగ్రెసులోకి ఆహ్వానించారని అన్నారు. గత సాధారణ ఎన్నికల్లో కూడా చిరంజీవికి పట్టున్న చోటనే తమ చోట ప్రచారం చేయించారని అన్నారు.
BREAKING NEWS
Friday, April 29, 2011
జగన్, చిరుపై రాజశేఖర్, జీవిత ధ్వజం: కంటతడి పెట్టిన రాజశేఖర్
ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని ఇప్పుడు కామెంట్ చేయడం అంటే చచ్చిన పామును కొట్టినట్లేనని అన్నారు. పిఆర్పీని స్థాపించి దానిని నడపలేక రెండున్నర సంవత్సరాలకే కాంగ్రెసు పార్టీలో కలిపేశారని అన్నారు. పార్టీని నడపడం చేతకాకనే విలీనం చేశారని అన్నారు. మొదటి నుండి కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఉన్న చిరంజీవిని తీసుకోవడం విచారకరమన్నారు. పార్టీకి ఎంతో చేసిన తమను విస్మరించారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందించి, త్యాగాలు చేసిన తమను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్, నాటి రాష్ట్ర ఇంఛార్జ్ వీరప్ప మొయిలీ ఆధ్వర్యంలోనే కాంగ్రెసులో చేరిన విషయం గుర్తు చేశారు. వైయస్ దూరం కావడం దురదృష్టకరం అన్నారు. చిరంజీవికి వ్యతిరేకంగా తాము అప్పుడు ఉన్నందునే మమ్మల్ని కాంగ్రెసులోకి ఆహ్వానించారని అన్నారు. గత సాధారణ ఎన్నికల్లో కూడా చిరంజీవికి పట్టున్న చోటనే తమ చోట ప్రచారం చేయించారని అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment