కాగా జీడిమెట్లలోని సంజయ్గాంధీ నగర్లో ఉంటున్న భవాని జీడిమెట్లలోని శ్రీసాయి పాఠశాలలో ఆరవ తరగతి చదువుతోంది. అయితే ఈ నెల 21వ తారీఖున పుట్టిన రోజు వేడుకలు ఉన్నాయని వెళ్లిన భవాని ఆ తర్వాత రోజు కూడా ఇంటికి రాకపోవడంతో భవాని తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ నెల 27న తారీఖున గుంటూరు జిల్లాలో తాడేపల్లిగూడెం పరిసర గ్రామంలో కృష్ణా బ్యారేజ్లో శవంగా కనించింది.
BREAKING NEWS
Friday, April 29, 2011
గుంటూరులో భవాని మృతి: పోలీసులు అదుపులో ముగ్గురు విద్యార్థులు
కాగా జీడిమెట్లలోని సంజయ్గాంధీ నగర్లో ఉంటున్న భవాని జీడిమెట్లలోని శ్రీసాయి పాఠశాలలో ఆరవ తరగతి చదువుతోంది. అయితే ఈ నెల 21వ తారీఖున పుట్టిన రోజు వేడుకలు ఉన్నాయని వెళ్లిన భవాని ఆ తర్వాత రోజు కూడా ఇంటికి రాకపోవడంతో భవాని తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ నెల 27న తారీఖున గుంటూరు జిల్లాలో తాడేపల్లిగూడెం పరిసర గ్రామంలో కృష్ణా బ్యారేజ్లో శవంగా కనించింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment