అందుకే, ఇప్పుడు జూ ఎన్టీఆర్ ఈ విషయంలో చాలా జాగ్రత్తపడుతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం తను రెండు సినిమాలు చేస్తున్నాడు. వీటిలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న 'ఊసరవెల్లి' శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. ఈ చిత్ర ఆడియోని జూలై చివరి వారంలో విడుదల చేసి సెప్టెంబర్ మూడో వారంలో విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే బోయపాటి శ్రీను డైరెక్షన్ లో మరో సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, రెండు సినిమాలనీ లో- ప్రొఫైల్ లో ఉంచాలని జూ ఎన్టీఆర్ ఆయా నిర్మాతలకు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తోంది. అనవసరమైన హైప్ తెస్తే అది మైనస్ అవుతుందని, సైలెంట్ గా వస్తే ప్రేక్షకులలో అంచనాలు తక్కువగా వుండి, వాటిని రీచ్ అవడానికి ఈజీ అవుతుందనీ భావిస్తున్నాడట. అందుకే, ఆయా సినిమాల గురించి వివరాలు వెల్లడించడం లేదు. రిలీజ్ ముందు వెరైటీ ప్రమోషన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
BREAKING NEWS
Thursday, July 7, 2011
అనవసరమైన హైప్స్ ఇవ్వొద్దు...సీరియస్ అయిన ఎన్టీఆర్..!
అందుకే, ఇప్పుడు జూ ఎన్టీఆర్ ఈ విషయంలో చాలా జాగ్రత్తపడుతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం తను రెండు సినిమాలు చేస్తున్నాడు. వీటిలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న 'ఊసరవెల్లి' శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. ఈ చిత్ర ఆడియోని జూలై చివరి వారంలో విడుదల చేసి సెప్టెంబర్ మూడో వారంలో విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే బోయపాటి శ్రీను డైరెక్షన్ లో మరో సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, రెండు సినిమాలనీ లో- ప్రొఫైల్ లో ఉంచాలని జూ ఎన్టీఆర్ ఆయా నిర్మాతలకు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తోంది. అనవసరమైన హైప్ తెస్తే అది మైనస్ అవుతుందని, సైలెంట్ గా వస్తే ప్రేక్షకులలో అంచనాలు తక్కువగా వుండి, వాటిని రీచ్ అవడానికి ఈజీ అవుతుందనీ భావిస్తున్నాడట. అందుకే, ఆయా సినిమాల గురించి వివరాలు వెల్లడించడం లేదు. రిలీజ్ ముందు వెరైటీ ప్రమోషన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment