చివరకు తాప్పీ అయితే ఆ పాత్రకి తగిన విధంగా సరిపోవడంతో పాటు క్రేజ్ కూడా ఉంటుందని ఆమెని ఈ చిత్రంలో కథానాయికగా ఎంపిక చేసుకున్నారు. దేవి ప్రసాద్ దర్శకత్వంలో మెగా సూపర్ గుడ్ ఫిల్మింస్ సంస్థ నిర్మించే ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. సునీల్, తాప్సీల విచిత్రమైన కాంబినేషన్ తో ఈ పెళ్లికి తప్పకుండా హై ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు...
BREAKING NEWS
Thursday, July 7, 2011
కమేడియన్ సునీల్ పెళ్ళి చేసుకోనున్నహాట్ తాప్పీ..!?
చివరకు తాప్పీ అయితే ఆ పాత్రకి తగిన విధంగా సరిపోవడంతో పాటు క్రేజ్ కూడా ఉంటుందని ఆమెని ఈ చిత్రంలో కథానాయికగా ఎంపిక చేసుకున్నారు. దేవి ప్రసాద్ దర్శకత్వంలో మెగా సూపర్ గుడ్ ఫిల్మింస్ సంస్థ నిర్మించే ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. సునీల్, తాప్సీల విచిత్రమైన కాంబినేషన్ తో ఈ పెళ్లికి తప్పకుండా హై ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు...
ఆపరేషన్ చేయించుకోవటం తప్పలేదని చెప్తోంది
1.5 రేటింగ్ ఇస్తారా? మండిపడ్డ స్టార్ హీరో
శ్రీదేవి ఎంత మోసం చేసింది అంటున్నారు
హంగేరీలో 2,100 మందికి ఉద్యోగ అవకాశాలు: ఆడి
అంతేకాకుండా.. హంగేరియన్ ప్లాంట్లో ఓ ప్రెస్ షాపును కూడా ఏర్పాటు చేయనునట్ల తెలపింది. దీని ద్వారా మరొక 300 మందికి ఉద్యోగ అవకాలు ఏర్పడుతాయని కంపెనీ పేర్కొంది. గ్యోర్లోని తమ ప్లాంటులో పూర్తిస్థాయి ఉత్పత్తిని సాధించడానికి ఈ ప్రెస్ షాప్ తోడ్పతుందని స్టాడ్లర్ చెప్పారు.
అనవసరమైన హైప్స్ ఇవ్వొద్దు...సీరియస్ అయిన ఎన్టీఆర్..!
అందుకే, ఇప్పుడు జూ ఎన్టీఆర్ ఈ విషయంలో చాలా జాగ్రత్తపడుతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం తను రెండు సినిమాలు చేస్తున్నాడు. వీటిలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న 'ఊసరవెల్లి' శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. ఈ చిత్ర ఆడియోని జూలై చివరి వారంలో విడుదల చేసి సెప్టెంబర్ మూడో వారంలో విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే బోయపాటి శ్రీను డైరెక్షన్ లో మరో సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, రెండు సినిమాలనీ లో- ప్రొఫైల్ లో ఉంచాలని జూ ఎన్టీఆర్ ఆయా నిర్మాతలకు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తోంది. అనవసరమైన హైప్ తెస్తే అది మైనస్ అవుతుందని, సైలెంట్ గా వస్తే ప్రేక్షకులలో అంచనాలు తక్కువగా వుండి, వాటిని రీచ్ అవడానికి ఈజీ అవుతుందనీ భావిస్తున్నాడట. అందుకే, ఆయా సినిమాల గురించి వివరాలు వెల్లడించడం లేదు. రిలీజ్ ముందు వెరైటీ ప్రమోషన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
విడాకుల మంజూరుతో...ప్రభు-నయన్ లకు లైన్ క్లియర్..!
ఇప్పుడు విడాకులు మంజూరు కావడంతో ప్రభు, నయన్ లు ఊపిరిపీల్చుకున్నారు. త్వరలో ఇద్దరూ వివాహం చేసుకుని, ఓ ఇంటివారు కావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. గత కొన్నాళ్లుగా వీరి ప్రేమ కథ ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చిన సంగతి మనకు తెలుసు. ఇటీవలి కాలంలో ఏ సినీ జంటా ఎదుర్కొనని ఇబ్బందులను, అవాంతరాలనూ వీరు ఫేస్ చేశారు. ప్రియుడి కోసం నయనతార మౌనంగా ఎన్నో అవమానాలను కూడా భరించింది. వీరి ప్రేమాయణం తమిళనాడులో ఎంతో సంచలనం సృష్టించింది. కొన్నిసార్లు ఈ జంట ప్రజాగ్రహానికి కూడా గురైంది.
తెలంగాణ వస్తే ఢిల్లీకి టిడిపి అధినేత చంద్రబాబు
రాజీనామాలు చేసిన తెలంగాణ ప్రాంత తెలుగుదేశం శాసనసభ్యుల బస్సు యాత్ర రంగారెడ్డి జిల్లా మేడ్చెల్ నుంచి గురువారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత యాభై ఏళ్లుగా తెలంగాణను కాంగ్రెసు మోసం చేస్తోందని, తమ పార్టీ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. వంద మంది శానససభ్యులు రాజీనామా చేసినా సోనియా గాంధీ కరుణించడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి తెలంగాణ నాయకులు ఢిల్లీకి వెళ్లవద్దని ఆయన సూచించారు.
తమ పార్టీ వల్లనే తెలంగాణ అంశం ముందుకు కదిలిందని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకుడు కడియం శ్రీహరి అన్నారు. ఎన్నికల గురించి ఆలోచిస్తే తెలంగాణ రాదని శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తామే ముందుండి రాజీనామాలు చేశామని ఆయన అన్నారు. జెండాలు పక్కనపెట్టి ఉద్యమాలు సాగించాలని, తాము ఏ పోరాటానికైనా సిద్ధమేనని ఆయన అన్నారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తేనే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ సాధించే వరకు పదవుల జోలికి వెళ్లబోమని ఆయన చెప్పారు. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినా కాంగ్రెసు కళ్లు తెరవడం లేదని మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ అన్నారు.
జెనివా పోలీసులకు చిక్కిన హీరో విష్ణు
తెలంగాణ కోసం ఇక ఐక్య ఉద్యమాలే: జానారెడ్డి
దశలవారీగా ఆందోళనలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రం సాధించి తీరుతామని ఆయన అన్నారు. రాజీనామాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె. కేశవరావు అన్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు కె, కేశవరావు, మందా జగన్నాథం, రాజయ్య, బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి గురువారం సాయంత్రం జానా రెడ్డితో సమావేశమయ్యారు. రాష్ట్ర ఏర్పాటు కోసమే తాము రాజీనామాలు చేశామని కేశవ రావు అన్నారు.
Subscribe to:
Posts (Atom)