తెలంగాణ అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్రం తన నిర్ణయం ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. కేంద్రం జాప్యం కారణంగా రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ కమిటీ తన రిపోర్టు ఇచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కేంద్రం తన నిర్ణయాన్ని చెప్పక పోవడమేమిటన్నారు. కేంద్రం తెలంగాణపై వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
BREAKING NEWS
Sunday, February 13, 2011
రాజకీయ భేరాల కోసమే కెసిఆర్ అవిశ్వాసం: టిడిపి నేత దాడి వీరభద్రారావు
తెలంగాణ అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్రం తన నిర్ణయం ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. కేంద్రం జాప్యం కారణంగా రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ కమిటీ తన రిపోర్టు ఇచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కేంద్రం తన నిర్ణయాన్ని చెప్పక పోవడమేమిటన్నారు. కేంద్రం తెలంగాణపై వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment