వైయస్ జగన్ హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద ఫీజు రీయంబర్స్మెంట్ కోసం చేస్తున్న దీక్షకు ఆమె సోమవారం హాజరయ్యారు. కాంగ్రెసు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే, సురేఖ మాటల్లో గతంలోని వేడి, వాడి కనిపించడం లేదని అంటున్నారు. కాంగ్రెసుపై ఆమె స్థాయి తగ్గించి మాట్లాడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
BREAKING NEWS
Monday, February 21, 2011
కిరణ్ కుమార్ రెడ్డితో కొండా సురేఖ భేటీ ఆంతర్యం ఏమిటి?
వైయస్ జగన్ హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద ఫీజు రీయంబర్స్మెంట్ కోసం చేస్తున్న దీక్షకు ఆమె సోమవారం హాజరయ్యారు. కాంగ్రెసు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే, సురేఖ మాటల్లో గతంలోని వేడి, వాడి కనిపించడం లేదని అంటున్నారు. కాంగ్రెసుపై ఆమె స్థాయి తగ్గించి మాట్లాడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment