తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాలని అన్నారు.చలో రాజ్ భవన్ ముట్టడి చేపట్టిన లాయర్లను, అసెంబ్లీ ముట్టడి చేపట్టిన విద్యార్థులను అరెస్టు చేయడాన్ని కెసిఆర్ ఖండించారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ కన్వీనర్, ప్రజా గాయకుడు గద్దర్ అరెస్టును కూడా ఆయన ఖండించారు.
BREAKING NEWS
Monday, February 21, 2011
తెలంగాణపై రేపు లోకసభ స్పీకర్ పోడియం వద్ద కెసిఆర్ బైఠాయింపు
తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాలని అన్నారు.చలో రాజ్ భవన్ ముట్టడి చేపట్టిన లాయర్లను, అసెంబ్లీ ముట్టడి చేపట్టిన విద్యార్థులను అరెస్టు చేయడాన్ని కెసిఆర్ ఖండించారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ కన్వీనర్, ప్రజా గాయకుడు గద్దర్ అరెస్టును కూడా ఆయన ఖండించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment