సత్య సాయిబాబా ప్రారంభించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యధావిదిగా కొనసాగుతాయని ఆయన చెప్పారు. బాబా తమపై పెట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామని అన్నారు. బాబా జీవించి ఉన్నంత వరకు ఎలా నడిపించారో అదే రీతిలో నడిపించడానికి తాము వజ్ర సంకల్పంతో ఉన్నామని చెప్పారు. ట్రస్టుపై ప్రజలకు నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఈ నెల 29వ తేదీ వరకు సత్య సాయిబాబా సమాధిని భక్తులు సందర్శించడానికి అనుమతి ఇస్తామని చెప్పారు.
BREAKING NEWS
Tuesday, April 26, 2011
సత్య సాయి ఆశీస్సులతో కార్యక్రమాలు కొనసాగిస్తాం: రత్నాకర్
సత్య సాయిబాబా ప్రారంభించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యధావిదిగా కొనసాగుతాయని ఆయన చెప్పారు. బాబా తమపై పెట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామని అన్నారు. బాబా జీవించి ఉన్నంత వరకు ఎలా నడిపించారో అదే రీతిలో నడిపించడానికి తాము వజ్ర సంకల్పంతో ఉన్నామని చెప్పారు. ట్రస్టుపై ప్రజలకు నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఈ నెల 29వ తేదీ వరకు సత్య సాయిబాబా సమాధిని భక్తులు సందర్శించడానికి అనుమతి ఇస్తామని చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment