కార్మికుల వేతనాల్లో ఇప్పుడున్న దానికంటే 32 శాతం పెంచేందుకు నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. పెంచిన వేతనాలతోపాటు ఒప్పందపత్రాలను త్వరలోనే వారికి అందజేస్తామని నిర్మాతల మండలి సభ్యుడు దగ్గుబాటి సురేష్ ఈరోజు మీడియాతో చెప్పారు. జూనియర్ ఆర్టిస్టులకు దినసరి వేతనం రూ. 450 ఇవ్వటానికి సిద్ధమని కూడా ఆయన ప్రకటించారు. 60 శాతం వరకు పెంచాలని వారు కోరుతున్నారని అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని అన్నారు. కార్మికచట్టం కంటే ఎక్కువగానే తాము పెంచుతామన్నామని అన్నారు. కార్మికులు అంగీకరించకపోతే ఇతర రాష్ట్రాల కార్మికులతో పనిచేయించుకునేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారన్నారు.
BREAKING NEWS
Friday, April 15, 2011
సినిమాలు ఆపేస్తామంటూ కార్మికులను హెచ్చరిస్తున్న నిర్మాతలు
కార్మికుల వేతనాల్లో ఇప్పుడున్న దానికంటే 32 శాతం పెంచేందుకు నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. పెంచిన వేతనాలతోపాటు ఒప్పందపత్రాలను త్వరలోనే వారికి అందజేస్తామని నిర్మాతల మండలి సభ్యుడు దగ్గుబాటి సురేష్ ఈరోజు మీడియాతో చెప్పారు. జూనియర్ ఆర్టిస్టులకు దినసరి వేతనం రూ. 450 ఇవ్వటానికి సిద్ధమని కూడా ఆయన ప్రకటించారు. 60 శాతం వరకు పెంచాలని వారు కోరుతున్నారని అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని అన్నారు. కార్మికచట్టం కంటే ఎక్కువగానే తాము పెంచుతామన్నామని అన్నారు. కార్మికులు అంగీకరించకపోతే ఇతర రాష్ట్రాల కార్మికులతో పనిచేయించుకునేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment