హైదరాబాద్
దీంతో శిల్పను వరుసకు సోదరుడు అయిన శేషు చంపినట్లుగా భావిస్తున్నారు. వారి ఇంటిలోనే ఉంటున్న శేషు కనిపించక పోవడం కూడా అనుమానానికి దారి తీస్తున్నాయి. శిల్ప స్థానిక దత్తసాయి పాఠశాలలో ఉపాధ్యాయనిగా పని చేస్తున్నది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భర్తను కూడా పోలీసులు విచారిస్తున్నారు. భార్యా భర్తలు మంచిగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు.
No comments:
Post a Comment